కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  108 అంబులిన్సులను తనిఖీ చేసిన హైదరాబాద్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్.

108 అంబులిన్సులను తనిఖీ చేసిన హైదరాబాద్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్.

♦ అంబులెన్స్ లో పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొని రోగుల అవసరాలకు ఉపయోగించాలని సూచించిన ఆడిటర్ వెంకటేశ్వర్లు.

♦ ఫోన్ మోగిన 30 సెకండ్లకే 108 అంబులెన్స్ కదలాలి, రోగులతో స్నేహభావంతో వ్యవహరించాలి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 28:టుడే 9 ప్రతినిధి

మంగళవారం నాడు పట్టణంలోని 108 అంబులెన్స్ లను జీవీకే కంపెనీ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆడిటర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు భద్రాచలం పరిసర ప్రాంత అంబులెన్సులు వాటిలోని పరికరాల స్థితిగతులను, వాటి పనితనం గురించి అడిగి తెలుసుకున్నారు, ఈ తనిఖీలలో భాగంగా ఆడిటర్ వెంకటేశ్వర్లు భద్రాచలం, బూర్గంపహాడ్, అశ్వాపురం,మణుగూరు,జానంపేట,దుమ్మగూడెం,చర్ల 108 వాహనాలను,102 అమ్మ ఒడి వాహనాల స్థితిగతులను వాటిలో ఉండే పరికరాల పరిస్థితులను, అందులో పనిచేసే ఉద్యోగుల విధి విధానాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు, అంబులెన్స్ సిబ్బంది  ఎప్పటికప్పుడు అప్రమత్తంగాఉండాలని సూచించారు, 108 అంబులెన్స్ సేవలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఏదైనా సమస్యలు వస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని,ఈ సందర్భంగా తెలియజేశారు… ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆడిటర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈఎంఈ మనోహరా చారి, 108, 102 అంబులెన్సుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు