కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఎచ్చెర్ల సమీపంలో సముద్రతీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం, మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బోటు కొట్టుకొచ్చింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి దారి తప్పిన 13 మంది మత్స్యకారులు అందులో ఉన్నారు.

ఆహారంతో పాటు, బోట్ లో ఇంధనం లేక వారం రోజులకు పైగా సముద్రంలోనే ఉండిపోయిన వారిని స్థానికులు, మెరైన్ పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మూడు బోట్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామని మెరైన్ సీఐ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు