మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మరియు ఎలక్ట్రికల్ వాహనం ఇదే
Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు
మణుగూరులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు మంత్రి పర్యటించి విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ వాహనాలను మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అప్రెంటిస్, ఐటిసి అర్హత పత్రాలను అందజేయనున్నారు









