అర్థరాత్రి మారెళ్ళపాడు పనులను ఆకస్మిక తనిఖీ చేసిన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు… వంట గ్యాస్ కొరత రాకుండా భారత్ ముందస్తు చర్యలు: ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు కేంద్రం ఆదేశం ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత: సౌదీ సైనిక నౌక, ఆయుధ డిపోపై హౌతీ రెబల్స్ క్షిపణి, డ్రోన్ దాడులు టీనేజ్ ప్రెగ్నెన్సీలో దేశంలోనే బెంగాల్ టాప్: ఆందోళన వ్యక్తం చేసిన ఆరోగ్య మంత్రి శరద్వత్ ముఖర్జీ సదాశివపేటలో మండల స్థాయి ‘ప్రజావాణి’ ప్రారంభం: సమస్యల పరిష్కారానికి అధికారుల చొరవ చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర హెచ్చరిక

  అర్థరాత్రి మారెళ్ళపాడు పనులను ఆకస్మిక తనిఖీ చేసిన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు…

Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు

త్వరితగతిన రైతులకు నీళ్ళుఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యం MLA పాయం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్ళపాడు పనుల పురోగతిని పరిశీలించేందుకు పినపాక MLA శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు అర్ధరాత్రి సుమారు 12-00am గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించారు. వీలైనంత త్వరగా తుమ్మలచెరువు కు గోదావరి నీళ్లు తరలించేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పగలు రెండు షిఫ్టుల్లో పనులు నిర్వహించేందుకు గతంలోనే అధికారులను ఆదేశించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పనులు ఆపవద్దని, నాలుగైదు రోజుల్లో పనులు పూర్తిచేయాలని ఆలస్యాన్ని ఉపేక్షించేది లేదని అవసరమైతే పనులు పూర్తయ్యేవరకు పగలూ రాత్రి ఇక్కడే ఉంటానని తెలిపారు. నెలాఖరులోగా మారెళ్ళపాడు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేసి తీరతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సీనియర్ నాయకులు వూసా అనిల్ కుమార్, అధికారులు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు