తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో కేసీఆర్ మరికొద్ది సేపట్లో తన రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ అప్పాయింట్ మెంట్ కోరారు. రాజ్ భవన్ కు బయలుదేరి గవర్నర్ తమిలసై తో భేటీ అయ్యి రాజీనామా లేఖ అందజేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నీ ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచే అవకాశం ఉంది.









