కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు …

రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన 95,436 దరఖాస్తులు…

గతంతో పోలిస్తే భారీగా 37 వేలు తగ్గిన దరఖాస్తుల సంఖ్య .. పెరిగిన 218 కోట్ల ఆదాయం…

హైదరాబాద్..తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి 95,436 దరఖాస్తులు దాఖలైనట్లు  ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా..పెంచిన గడువు రద్దు చేస్తూ తీర్పు వస్తుందేమోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

కాగా గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి భారీగా 37 వేలు తగ్గిపోయిన దరఖాస్తుల సంఖ్య దరఖాస్తుల సంఖ్య తగ్గినా, టెండర్ ధర రూ.3 లక్షలు చేయడంతో,ప్రభుత్వం గతంలో కంటే స్వల్పంగా ఎక్కువ ఆదాయం రాబట్టింది.ఇది ఇలా ఉండగా, అక్టోబర్ 18వ తేదీన ముగియాల్సిన దరఖాస్తుల గడువును, ఆశించిన మేరకు ఆదాయం రాలేదని అక్టోబర్ 23వ తేదీ వరకు  ఎక్సైజ్ శాఖ పొడిగించటం గమనార్హం. అయితే గడువు పెంచడం చట్ట విరుద్ధమని దాఖలైన పిటిషన్ పట్ల హైకోర్టు నేడు విచారణ జరపనుంది..

ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన అధికారులు. ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆరురోజులు గడువు పొడిగించింది. అయితే దరఖాస్తు గడువు పెంచినా ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో  అధికారులునిరాశ చెందుతున్నారు .

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు