మణుగూరు లో 13వ రోజుకు చేరుకున్న సింగరేణి ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు…

 

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

మణుగూరులోని సింగరేణి ఉద్యోగుల చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికీ 11 రోజులకు చేరుకున్నాయి. సిపిఐ పార్టీ నాయకులైన రాష్ట్ర సభ్యులు పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, దుర్గ్యాల సుధాకర్, జక్కుల.రాజబాబు , గడ్డం వెంకటేశ్వర్లు, తోట రమేష్, యాకూబ్ తదితరులు  ఈ దీక్షలకు మద్దతు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు