శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  కేసీఆర్ బక్కోడు కాదు. భూ బకాసురుడు: రేవంత్ రెడ్డి..

కేసీఆర్ బక్కోడు కాదు. భూ బకాసురుడు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం దుబ్బాకలో కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకకు కేసీఆర్ ఫ్యామిలీ పట్టిన శని అని అన్నారు. దుబ్బాకను బొందల గడ్డగా మార్చారని మండిపడ్డారు. ఉద్యమంలో గుర్తింపు రాగానే కేసీఆర్ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ రోజు వేల కోట్ల రూపాయలకు కేసీఆర్ కుటుంబం పడగెత్తిందన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు