కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మధుసూధన్​ మరణం బాధాకరం…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 27
టుడే 9 ప్రతినిధి
టీయూడబ్ల్యుజే(ఐజేయూ).తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చీఫ్​ పబ్లిక్​ రిలేషన్​ ఆఫీసర్​ మారబోయిన మధుసూధన్​ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీయుడబ్ల్యుజే (ఐజేయూ) కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఇమంది ఉదయ్​కుమార్​, మొబగాపు ఆనంద్​కుమార్​లు సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంధ్రజ్యోతి బ్యూరోగా పనిచేసిన ఆయన తోటి జర్నలిస్టుల మిత్రులతో చాలా కలివిడిగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో నిఖార్సైన పాత్రికేయుడిగా పేరు తెచ్చుకున్నారని, జర్నలిస్టు లోకం మంచి మిత్రుడిని కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఆత్మస్తైర్యం కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు