కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ ?

నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ ?

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోతే బంద్ తప్పదని హెచ్చరిక జారీ చేసిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆ దిశగా కార్యాచరణకు పూనుకున్నట్టు తెలియ వచ్చింది.

గతంలో హా మీ ఇచ్చినట్లుగా నవంబర్ 1వ తేదీ లోపు రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి

ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వినతిపత్రం అందజేశారు.ఇది ఇలా ఉండగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అత్యవసర భేటీ అయ్యాయి.ఈ నేపథ్యంలో దసరా లోపు రూ.600 కోట్లు చెల్లిస్తామని చెప్పి, ఈ రోజు రూ.200 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్టు పేర్కొన్నారు.తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మరోసారి కాలేజీలను బంద్ చేసే యోచనలో యాజమాన్యాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ,ఆ దిశగా ప్రభుత్వ సలహాదారు కేశవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు