కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మొక్కలు నాటారు ..నీళ్లు మరిచారు..

భద్రాచలం గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు…

భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోదావరి నది కరకట్ట ప్రాంతంలో మొక్కలు నాటి వాటి పోషణ బాధ్యతను మరిచారు అంటూ గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు, వృక్ష ప్రేమికులు విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రం, పర్యాటక ప్రాంతమైన భద్రాచలం పట్టణాన్ని గ్రీన్ భద్రాద్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పలుచోట్ల మొక్కలు నాటే క్రమంలో , స్థానిక గోదావరి కరకట్టపై మొక్కలు నాటి వాటి పోషణ భారం మరిచారు అంటు స్థానికులు వాపోతున్నారు… ఇకనైనా పంచాయతీ సిబ్బంది మొక్కల వైపు తొంగి చూడాలని కోరుకుంటున్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు