కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  నేటి నుండి ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ….

 

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 11
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం మండలంలో జనాభా గణన లో భాగంగా నేటి నుండి ఇండ్ల జాబితా మరియు ఇండ్లగణన. ప్రక్రియ ప్రారంభం అవుతుందని భద్రాచలం సెన్సస్ ఛార్జ్ అధికారి, తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 78 ఇండ్లగణన బ్లాకులుగా గుర్తించి సూపర్వైజర్లు మరియు ఎన్యుమరేటర్లను నియమించడం జరిగిందని, సోమవారం నుండి (11-05-2027)ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి భవనములు, గణన గృహాలు, కుటుంబాలను గుర్తిస్తారని,అలాగే నివాస. నివాసేతర గృహాలను గుర్తిస్తారని, షెడ్యూల్ లో ఉన్న 34 ప్రశ్నలు ప్రతి గణనగృహంలో అడిగి సమాధానాలను డిజిటల్ గా యాప్ లో నమోదు చేస్తారనీ, గణన గృహం స్థితి,కుటుంబ యజమాని వివరాలు,కుటుంబమునకు లభించుచున్న వసతులు, కుటుంబములో కలిగివున్న ఆస్తులు సేకరిస్తారని, జనగణన లో ప్రతి కుటుంబం పాల్గొనాలని, ప్రజలు ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లకు సహకరించాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు