కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  2బీట్స్ లోకల్ ప్లేయర్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన రావులపల్లి….

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో. మే 9
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణంలోని కాలేజి గ్రౌండ్లో భద్రాచలం పట్టణంలో లోకల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న టు బిట్స్ క్రికెట్ టోర్నమెంట్ ను బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ప్రారంభించారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని యువకులు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులుఆకోజు సునీల్ కుమార్. కొలిపాక శివ సాయి.క్రికెట్ ప్లేయర్స్ పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు