తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం 6:50 గంటలకు తిరుపతి విమానశ్రయంకు ప్రధాని మోడీ చేరుకొని రాత్రి 7:50 గంటలకు శ్రీరచనా అతిథి గృహానికి చేరుకొని అక్కడే బస చేయనున్నారు. ఈ నె 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకోని తిరుపతి విమానశ్రయంకు బయలుదేరనున్నారు.









