28న స్వలింగ వివాహాలపై విచారణ..

స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిని పరిగణలో తీసుకున్న సుప్రీంకోర్టు పునఃపరిశీలనకు అంగీకరించింది. నవంబర్ 28న వీటిపై విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయస్థానం తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram