ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులతో వణికిన రష్యా: మాస్కోను కమ్మేసిన నల్లటి పొగ.. కురిసిన ‘బ్లాక్ రెయిన్’! వుహాన్ ల్యాబ్‌కు ఫౌచీ నిధులు.. కోవిడ్ వాస్తవాలను దాచిపెట్టారంటూ తులసీ గబ్బార్డ్ సంచలన పత్రాల విడుదల! శ్రీకాళహస్తిలో మహిళలకు రూ.6.3 కోట్ల రుణాలు: చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి! “మధ్యలోకి వస్తే ఖబడ్దార్.. మళ్లీ వెంటాడి ఓడిస్తాం”: మంత్రి శ్రీధర్ బాబుకు కవిత ఘాటు హెచ్చరిక! “నా చావుకు సీఐ నాగరాజే కారణం”.. విజయవాడలో క్రాంతి కుమార్ సూసైడ్ సెల్ఫీ వీడియో తీవ్ర దుమారం! ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు: రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు జూన్ 26 వరకు అవకాశం!

  కీలక ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌..

దేశంలో మరో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా 2,300 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద టైగర్‌ రిజర్వు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌‌లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలపనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు