కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  దూసుకొస్తున్న తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. చెన్నై ఎయిర్ పోర్టు మూత..

ఏపీలో మిగ్‌జాం తుపాను ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిజాంపట్నం హార్బర్‌లో పదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. హార్బర్‌ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. చినగంజాం, పల్లిపాలెం తీరం వెంబడి అలల తాకిడి పెరిగింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

 

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భక్తులకు తాగునీరు అందించే జలాశయాలకు జలకళ వచ్చింది. పాపవినాశనం, కుమారధార, పసుపుధార, గోగర్భం, ఆకాశగంగ జలాశయాలు పూర్తిగా నిండాయి. తిరుమలలో 24 గంటల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

 

 

అటు తమిళనాడులోనూ తుపాను తీవ్రత ఎక్కువగానే ఉంది. చెన్నై విమానాశ్రయంలో భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు