కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  పంచాయతీ రాజ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్…

పంచాయతీ రాజ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించడంలేదని, అది జీవో 46 కు విరుద్ధమని సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా, కేవలం 117 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని హైకోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషనర్ తరపు వాదనలు విన్న అనంతరం,హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది..

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు జీవో 46 కు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించారని మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో..హైకోర్టు విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది బీసీలకు 17% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వలేదని, జీవో 46 ప్రకారం అది చట్ట విరుద్ధమని పిటిషన్ దాఖలు చేసిన సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు కేవలం 117 మాత్రమే బీసీలకు కేటాయించారని హైకోర్టుకు తెలిపిన పిటిషనర్ ప్రభుత్వం తరపు న్యాయవాది, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని విచారణనుహైకోర్టు న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు